Wednesday, 22 September 2021

భారత్ లో మళ్ళీ భారీగా; తాజాగా 32 వేలకు చేరువగా కరోనా కొత్త కేసులు, ఆ రాష్ట్రంతోనే టెన్షన్ !!

భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు మళ్లీ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశంలో మళ్లీ కరోనా కేసులు 30 వేలకు పైగా నమోదయ్యాయి. భారతదేశం గత 24 గంటల్లో 31,923 కొత్త కేసులను నమోదు చేసింది. దీంతో భారతదేశపు మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,35,63,421 కి చేరుకుంది. గత 24 గంటల్లో 282 మంది కరోనా మహమ్మారి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3u4d8rr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour