విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల 7 నుంచి 15వరకూ జరిగే అమ్మవాతి నవరాత్రుల్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా దేవాదాయశాఖ మంత్రి, స్ధానిక ఎమ్మెల్యే కూడా అయిన వెల్లంపల్లి శ్రీనివాస్ ఇవాళ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా దసరా ఏర్పాట్లపై మంత్రి వెల్లంపల్లి క్షేత్రస్ధాయిలో పర్యటించి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39tuvbV
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment