వాషింగ్టన్: కరడుగట్టిన మత ఛాందసవాదులైన తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకోవడానికి కారణమైనట్టు విమర్శలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో- అమెరికా క్వాడ్ సమ్మిట్కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలో ఈ నాలుగు దేశాల అత్యున్నత సమావేశం ఏర్పాటు కానుంది. క్వాడ్ సభ్య దేశాధినేతలు, ప్రధానమంత్రులు దీనికి హాజరు కానున్నారు. సుదీర్ఘ కాలం తరువాత తొలిసారిగా ముఖాముఖిగా క్వాడ్ నేతలు సమావేశం కానున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tEl3vl
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment