Monday, 13 September 2021

24న క్వాడ్ లీడర్స్ మీటింగ్: ప్రధాని మోడీ సైతం.. ఆ ఆరోపణలకు జో బైడెన్ సమాధానం

వాషింగ్టన్: కరడుగట్టిన మత ఛాందసవాదులైన తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకోవడానికి కారణమైనట్టు విమర్శలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో- అమెరికా క్వాడ్ సమ్మిట్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలో ఈ నాలుగు దేశాల అత్యున్నత సమావేశం ఏర్పాటు కానుంది. క్వాడ్ సభ్య దేశాధినేతలు, ప్రధానమంత్రులు దీనికి హాజరు కానున్నారు. సుదీర్ఘ కాలం తరువాత తొలిసారిగా ముఖాముఖిగా క్వాడ్ నేతలు సమావేశం కానున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tEl3vl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour