Saturday, 18 September 2021

ఆప్ఘాన్‌లో వరుస బాంబు పేలుళ్లు: ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కాబూల్‌కు 80 మైళ్ల దూరంలోని జలాలాబాద్‌లో తాలిబన్ వాహనాలే లక్ష్యంగా వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 20మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులకు తమదే బాధ్యత అని ఇంతవరకు ఏ గ్రూపు ప్రకటించుకోలేదు. అయితే తాలిబన్ల ప్రభుత్వానికి ఐసిస్ నుంచి ముప్పు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VScdOd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour