Wednesday, 29 September 2021

భారత్ లో 20 వేల దిగువనే కరోనా కేసులు.. తాజాగా 18,870 కొత్త కేసులు, 378 మరణాలు

భారతదేశంలో వరుసగా రెండవ రోజు కూడా 20 వేలకు దిగువనే కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో భారతదేశం 18,870 కొత్త కేసులను నివేదించింది. ఇది నిన్నటి గణాంకాల (18,795) కంటే స్వల్పంగా ఎక్కువ. అయినప్పటికీ మొత్తంగా చూస్తే భారతదేశంలో కరోనా కేసులు తగ్గుదల స్పష్టంగా కనిపిస్తుంది. గత 24 గంటల్లో దేశం 378 మరణాలను నివేదించింది. ఇక మృతుల సంఖ్యలో పెరుగుదల బాగా కనిపిస్తుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3un4YdX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour