భారతదేశంలో వరుసగా రెండవ రోజు కూడా 20 వేలకు దిగువనే కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో భారతదేశం 18,870 కొత్త కేసులను నివేదించింది. ఇది నిన్నటి గణాంకాల (18,795) కంటే స్వల్పంగా ఎక్కువ. అయినప్పటికీ మొత్తంగా చూస్తే భారతదేశంలో కరోనా కేసులు తగ్గుదల స్పష్టంగా కనిపిస్తుంది. గత 24 గంటల్లో దేశం 378 మరణాలను నివేదించింది. ఇక మృతుల సంఖ్యలో పెరుగుదల బాగా కనిపిస్తుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3un4YdX
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment