Friday, 3 September 2021

ఏపీ, తెలంగాణా స్కూల్స్ లో కరోనా పంజా .. నెల్లూరు స్కూల్ లో 19 కేసులు, తెలంగాణా స్కూల్స్ లో ఇలా !!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ని పాఠశాలలను కరోనా మహమ్మారి వదలడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 16వ తేదీన పాఠశాలను తెరిచిన నాటినుండి స్కూళ్లలో కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 1వ తేదీన స్కూళ్ళు ప్రారంభమయ్యాయి. మూడు రోజులు గడవక ముందే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kXCqnf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour