Tuesday, 7 September 2021

బెజవాడ ఐకాన్ మారుతోంది : మిషన్‌ బిల్డ్‌ లో మరో అంకం: 1500 కోట్లు-ప్రభుత్వ తాజా ఆలోచన..!!

ఏపీ ప్రభుత్వం మిషన్ బిల్డ్ లో భాగంగా కొత్త నిర్ణయం తీసుకుంది. ఆదాయం సమకూర్చుకోవటానికి కమర్షియల్ ఆలోచనలతో ముందుకు వెళ్తోంది. ప్రభుత్వ భూముల అమ్మకానికి హైకోర్టు బ్రేకు లు వేయడంతో ఇప్పుడు ప్రభుత్వం కొత్త మార్గం ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందు కోసం తొలి అడుగులో భాగంగా.. ప్రభుత్వ అతిథిగృహాలను వాణిజ్య భవనాలుగా అభివృద్ధి చేసే బాధ్యతను నేషనల్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hc9bfd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour