Thursday, 9 September 2021

ఏపీకి భారీ ఊరట: కేంద్రం నుంచి రెవెన్యూ లోటు భర్తీకి రూ. 1438 నిధులు విడుదల

న్యూఢిల్లీ: రెవెన్యూ లోటుతో నెట్టుకొస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం భారీ ఊరట కల్పించింది. తాజాగా, ఏపీతోపాటు రెవెన్యూ లోటు ఉన్న 17 రాష్ట్రాలకు నిధులను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా రూ. 9,871 కోట్ల లను రిలీజ్ చేసింది కేంద్ర ఆర్ధిక శాఖ. ఆంధ్రపదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం రూ. 1438 కోట్లను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tsXQwd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour