Monday, 6 September 2021

పుణేలో 14 ఏళ్ల బాలికపై 8 మంది గ్యాంగ్ రేప్... నిందితుల్లో ఆరుగురు ఆటో డ్రైవర్లు,ఇద్దరు రైల్వే ఉద్యోగులు...

మహారాష్ట్రలోని పుణేలో దారుణం జరిగింది. 14 ఏళ్ల ఓ బాలికపై ఎనిమిది మంది గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఇంట్లో నుంచి పారిపోయిన వచ్చిన ఆ బాలికను నిందితులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వన్వాడి పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ దీపక్ వెల్లడించిన వివరాల ప్రకారం... ఆ బాలిక ఆగస్టు 31న ఇంటి నుంచి పారిపోయింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WRxRCV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour