న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో మళ్లీ స్వల్పంగా పెరుగుదల కనిపిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య గ్రాఫ్ పైకి ఎగబాకుతోంది. రెండురోజులుగా 30 వేలకు దిగువగా నమోదవుతూ వచ్చిన కొత్త కేసులు ఆ సంఖ్యను దాటేశాయి. 30 వేలకు పైగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో సగానికి పైగా కేరళకు చెందినవే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hFmcOz
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment