Thursday, 23 September 2021

అమెరికాలో కాల్పుల కలకలం: ఒకరి మృతి, 12 మందికి గాయాలు

అమెరికా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజీగా ఉన్నారు. ప్రముఖులతో వరసగా సమావేశం అవుతున్నారు. ఇంతలో కాల్పుల మోత మోగింది. కాల్పులు జరిగింది.. వాషింగ్టన్‌లో కాదు.. అదే కాస్త ఊరట కలిగించే అంశం. అమెరికా అంటేనే.. వర్ణ వివక్ష.. నల్ల జాతీయులపై తెల్ల జాతీయులు ఎప్పుడూ దాడులు చేస్తూనే ఉంటారు. ఇక కొన్నిచోట్ల తెలుగువారి సంగతి చెప్పక్కర్లేదు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kyJwiY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour