Wednesday, 11 August 2021

YV Subba Reddy: టీటీడీ ఛైర్మన్‌గా వరుసగా రెండోసారి: బోర్డు సభ్యుల ఎంపికపై

తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త పాలక మండలి ఏర్పడింది. నిన్నటిదాకా కొనసాగిన స్పెసిఫైడ్ అథారిటీ రద్దయింది. ఆ అథారిటీ స్థానంలో పాలక మండలి ఏర్పాటైంది. టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XjCghJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour