ఏపీలో మూడేళ్ల క్రితం సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు శరవేగంగా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే కీలక నిందితుడైన సునీల్ యాదవ్ ను అరెస్టు చేసిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో సీబీఐ దర్యాప్తు రూటు మారింది. అప్పటివరకూ చిన్నా చేపలపై దృష్టిపెట్టిన సీబీఐ.. ఒక్కసారిగా రూటు మార్చింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mcZAIg
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment