Tuesday, 17 August 2021

ys vivekananda reddy : వైఎస్ కుటుంబంపై సీబీ'ఐ'- మొదలైన విచారణ-అంతా గప్ చుప్

ఏపీలో మూడేళ్ల క్రితం సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు శరవేగంగా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే కీలక నిందితుడైన సునీల్ యాదవ్ ను అరెస్టు చేసిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో సీబీఐ దర్యాప్తు రూటు మారింది. అప్పటివరకూ చిన్నా చేపలపై దృష్టిపెట్టిన సీబీఐ.. ఒక్కసారిగా రూటు మార్చింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mcZAIg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour