భారత వర్షాలతో అతలాకుతలం అవుతోన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటం సాధారణంగా మారింది. అయితే, జన సమర్థం అధికంగా ఉండే ప్రాంతాల్లోనూ కొండచరియలు విరిగిపడటం ప్రాణ నష్టానికి దారితీసింది. తాజాగా కొండ అంచునున్న ఓ హోటల్ లోయలోకి కుప్పకూలిన ఘటన తాలూకు వీడియో వైరలైంది.. ఉత్తరాఖండ్ లో ప్రఖ్యాత జోషిమఠ్లోని ఝాడ్కుల అనే ప్రాంతంలో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jzEmBn
https://ift.tt/eA8V8J

No comments:
Post a Comment