ఆఫ్గనిస్తాన్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాక మంగళవారం(ఆగస్టు 17) మొదటిసారి తాలిబన్లు మీడియా ముందుకు వచ్చారు. ఇంటా,బయటా తాము యుద్దాన్ని కోరుకోవట్లేదని స్పష్టం చేశారు. ఎవరి పైనా కక్ష సాధింపు చర్యలు ఉండవని... ఆఫ్గన్ గడ్డపై నుంచి ఏ దేశానికి ఎటువంటి ముప్పు ఉండబోదని తెలిపారు. ఇస్లామిక్ షరియా చట్టాలకు లోబడి మహిళలకు హక్కులు ఉంటాయన్నారు. మహిళలకు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xPC1Yg
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment