Tuesday, 31 August 2021

Tollywood Drugs case: ఈడీ విచారణకు పూరీ జగన్నాథ్: కొడుకు ఆకాష్‌తో కలిసి

హైదరాబాద్: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పెను దుమారానికి దారి తీసిన డ్రగ్స్ కేసు వ్యవహారం మళ్లీ తెరమీదికి వచ్చింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసుతో ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన టాలీవుడ్ నటీనటులు, హీరోయిన్లు, దర్శకులు, టెక్నీషియన్లకు ఇదివరకే సమన్లను జారీ చేసింది ఈడీ. దీనికి అనుగుణంగా వారంతా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mLRc2M
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour