సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఆగష్టు 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు విడుదలయ్యాయి. ఇక విద్యార్థులంతా తమ ఫలితాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్(cbseresults.nic.in మరియు cbse.gov.inను సందర్శించి ఫలితాలు తెలుసుకోవచ్చు. డిజిలాకర్ అకౌంట్ ద్వారా కూడా సీబీఎస్ఈ బోర్డు పరీక్ష ఫలితాలు తెలుసుకోవచ్చు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3C4eHtf
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment