Sunday, 8 August 2021

Saudi Arabia: ఉమ్రా యాత్రీకులకు గుడ్‌న్యూస్: 18 నెలల తరువాత

రియాద్: కరోనా వైరస్ మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలు రోజులు, నెలల తరబడి మూతపడ్డాయి. వాటిని సందర్శించడానికి వచ్చే భక్తులు, పర్యాటకుల రూపంలో అందే ఆదాయాన్ని కోల్పోయాయి. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే భయాందోళనలు వ్యక్తమౌతోన్నప్పటికీ.. వాటిని పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాయి. విమాన సర్వీసులను రీఓపెన్ చేయడంతో పాటు పర్యాటకులు, తీర్థయాత్రీకులకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Aus5Fv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour