Monday, 9 August 2021

RS Praveen Kumar : టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బీఎస్పీ కార్యకర్తల వార్నింగ్-అది మింగుడుపడకనే ఇలాంటి విమర్శలని...

టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. తెలంగాణ రాష్ట్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ నాయకత్వాన్ని కోరుకుంటోందని... అది మింగుడుపడకనే గాదరి కిశోర్ ఇలాంటి విమర్శలు చేస్తున్నారని బీఎస్పీ నేతలు,కార్యకర్తలు మండిపడ్డారు. బహుజన నేతలపై తప్పుడు ప్రచారాలు,ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lKz20X
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour