Monday, 9 August 2021

Revanth Reddy ఆన్ ఫైర్: ఇంద్రవెల్లికి ర్యాలీగా: టీఆర్ఎస్ ఏం చెబుతోంది?: ఆ కాంగ్రెస్ నేత డుమ్మా

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేతగా పగ్గాలను అందుకున్న ఆ పార్టీ మల్కాజ్‌గిరి లోక్‌సభ సభ్యుడు రేవంత్ రెడ్డి.. ఊపు మీద ఉన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న దళిత బంధు పథకాన్ని రాజకీయంగా వినియోగించుకుంటోన్నారాయన. ఒక్కో నియోజకవర్గంలో ఎంపిక చేసిన వారికి మాత్రమే వర్తింపజేయడానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lKkdvb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour