గుంటుూరు జిల్లాలో కృష్ణానదిపై ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కొన్నిరోజులుగా పెరిగిన వరద ఉధృతితో ప్రాజెక్టు గేట్లలో ఒకటి కొట్టుకుపోయింది. ఈ తెల్లవారు జామున 3 గంటల సమయంలో వరద ప్రవాహం భారీగా రావడంతో 16వ నంబర్ గేటు కొట్టుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. పులిచింతల ప్రాజెక్టుకు మొత్తం 24 గేట్లు ఉన్నాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lshEOm
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment