Wednesday, 4 August 2021

Pulichintala : వరద ఉధృతికి కొట్టుకుపోయిన పులిచింతల గేటు- తెల్లవారు జామున ఘటన

గుంటుూరు జిల్లాలో కృష్ణానదిపై ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కొన్నిరోజులుగా పెరిగిన వరద ఉధృతితో ప్రాజెక్టు గేట్లలో ఒకటి కొట్టుకుపోయింది. ఈ తెల్లవారు జామున 3 గంటల సమయంలో వరద ప్రవాహం భారీగా రావడంతో 16వ నంబర్ గేటు కొట్టుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. పులిచింతల ప్రాజెక్టుకు మొత్తం 24 గేట్లు ఉన్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lshEOm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour