పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్కు ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్... తాజాగా ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రజా జీవితం నుంచి కాస్త విరామం తీసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. భవిష్యత్ కార్యాచరణపై మాత్రం ఆయన స్పష్టతనివ్వలేదు. 'ప్రజా జీవితంలో క్రియాశీలక పాత్ర నుంచి కాస్త విరామం తీసుకోవాలనే నా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yx23ko
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment