Thursday, 5 August 2021

Prashant Kishor: ఆ పదవికి రాజీనామా చేసిన ప్రశాంత్ కిశోర్... కీలక వ్యాఖ్యలు...

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌‌కు ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్... తాజాగా ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రజా జీవితం నుంచి కాస్త విరామం తీసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. భవిష్యత్ కార్యాచరణపై మాత్రం ఆయన స్పష్టతనివ్వలేదు. 'ప్రజా జీవితంలో క్రియాశీలక పాత్ర నుంచి కాస్త విరామం తీసుకోవాలనే నా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yx23ko
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour