Sunday, 22 August 2021

merchant: స్నేహితులని రూ. 40 లక్షల అప్పు ఇస్తే..: కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు

హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసిన స్నేహితులు దారుణంగా హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇచ్చిన అప్పు తిరిగివ్వమన్నందుకే ఈ దారుణానికి ఒడిగట్టడం గమనార్హం.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kc4Fhv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour