తెలంగాణలో గత కొన్నాళ్లుగా రాజకీయ చర్చలన్నీ హుజురాబాద్ ఉపఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. సామాన్యుల చర్చల్లో సైతం ఉపఎన్నిక టాపిక్ ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు... హుజురాబాద్లో సంక్షేమ,అభివృద్ది పథకాలను పరుగులు పెట్టిస్తున్న తీరుపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఇంతలా ఫోకస్ చేశారంటే ఓటమి భయం ఆయన్ను వెంటాడుతోందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XRwx2Z
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment