Wednesday, 11 August 2021

Huzurabad Bypoll: అభ్యర్థి పేరును ప్రకటించిన టీఆర్ఎస్: గురువు మీద శిష్యుడు బరిలో

హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఘట్టంలో మరో అంకం ముగిసింది. ఇన్నాళ్లూ ఉత్కంఠభరితంగా మారిన పార్టీ అభ్యర్థి ఎవరనే విషయానికి టీఆర్ఎస్ అధి నాయకత్వం తెర దించింది. అభ్యర్థి పేరును ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం అధ్య‌క్షుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ పేరును

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fSnfJY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour