Thursday, 26 August 2021

Dalith Bandhu : హుజురాబాద్‌లో దళిత బంధుకు మరో రూ.500 కోట్లు-మొత్తం రూ.2వేల కోట్లు విడుదల

హుజురాబాద్‌ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేయనున్న దళిత బంధు పథకం కోసం ప్రభుత్వం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర కార్పోరేషన్ నుంచి కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు నిధుల బదిలీ జరిగింది. తాజాగా విడుదల చేసిన నిధులతో కలిపి ఇప్పటివరకూ మొత్తం రూ.2వేల కోట్లు ప్రభుత్వం విడుదల చేసినట్లయింది.ఈ నిధులతో నియోజకవర్గంలోని అన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sPikyW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour