Monday, 2 August 2021

Covid Third Wave: అక్టోబర్‌లో కరోనా థర్డ్ వేవ్ పీక్స్‌కి..? రోజుకు ఎన్ని కేసులు నమోదవుతాయంటే...

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిందో లేదో థర్డ్ వేవ్ భయం వెంటాడుతోంది. నిజానికి కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇప్పటికీ పూర్తిగా సమసిపోలేదన్న వాదన కూడా ఉంది. కొద్దిరోజులుగా కోవిడ్ కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదవుతుండటంతో మళ్లీ ఆందోళన మొదలవుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో దేశంలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Vt6z4o
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour