Thursday, 12 August 2021

corona in India : మళ్ళీ పెరిగిన కేసులు .. తాజాగా 41,195 కొత్త కేసులు, 490మరణాలు

భారతదేశంలో కరోనా కేసుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లోనూ రోజువారీ కరోనా కేసులు పెరగడం టెన్షన్ పెడుతోంది. గత 24 గంటల్లో 41,195 కొత్త కేసులు నమోదు చేసిన భారతదేశం అంతకు ముందు రోజుతో పోలిస్తే 7.4 శాతం కేసుల పెరుగుదల చూసింది. ప్రస్తుతం నమోదైన తాజా కేసులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కరోనా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UbaPpb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour