తెలుగుదేశం పార్టీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిన్న ఉత్తరాంధ్ర రక్షణ చర్చావేదికలో టిడిపి నేతలు మాట్లాడిన దానిపై ఆయన విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అని, ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. వైయస్సార్ సిపి అధికార
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kCQS3M
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment