Thursday, 5 August 2021

పద్మవ్యూహంలో జగన్ సర్కార్-అప్పులకు మరో కార్పోరేషన్-ఆర్ధిక ఎమర్జెన్సీ దిశగా ?

ఏపీ ప్రభుత్వం నానాటికీ ఆర్ధిక పద్మవ్యూహంలో చిక్కుకుపోతోంది. ఇప్పటికే కేంద్రం విధించిన ఎఫ్ఆర్బీఎం పరిమితిని మించి అప్పులు చేయడంతో పాటు రహస్య మార్గాల్లోనూ రుణాలు సేకరించినా ఫలితం లేకుండా పోతోంది. అటు ఆర్బీఐ వద్ద బాండ్లు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుందామన్నా ఇచ్చిన సొమ్ము కాస్తా పాత బకాయిలకు జమ చేసేసుకుంటోంది. దీంతో ఆర్బీఐ వద్దకు వెళ్లాలన్నా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fBvJp3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour