Saturday, 21 August 2021

అఫ్గానిస్తాన్: తాలిబాన్లతో కలిసి పని చేస్తానంటున్న మహిళ మెహబూబా సిరాజ్

అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఆ దేశం అల్లకల్లోలంగా మారిపోయింది. అనేకమంది అఫ్గాన్ పౌరులు తమ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. కానీ మెహబూబా సిరాజ్ మాత్రం అఫ్గానిస్తాన్‌లోనే ఉండాలని కోరుకుంటున్నారు. 'వుమెన్ స్కిల్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌’కు హెడ్‌గా ఉన్న మెహబూబా సిరాజ్ సుదీర్ఘకాలంగా మహిళల, పిల్లల హక్కులపై పనిచేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kinIH1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour