Wednesday, 18 August 2021

భారత్‌లో తాలిబన్లకు అనుకూలంగా గొంతు: ప్రధాన పార్టీ ఎంపీపై దేశద్రోహం కేసు

లక్నో: ఇస్లామిక్ దేశం ఆప్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతోన్న తాలిబన్లకు అనుకూలంగా భారత్‌లో గళం వినిపిస్తోంది. ఓ ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. తాలిబన్లకు అనుకూలంగా ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఆయనపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దేశ ద్రోహం కింద

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3k7WGSD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour