Wednesday, 25 August 2021

ఇక నుంచి ఈ-వీసా కంపల్సరీ: ఆప్ఘన్ నుంచి వచ్చేవారికి మస్ట్: కేంద్రం

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల క్రూర పాలన కంటిన్యూ అవుతోంది. దీంతో అక్కడ గల ప్రజలు ఇతర దేశాలకు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రజలు వివిధ దేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ దేశ పరిస్థితులు క్షీణించడంతో.. వెళ్లక తప్పడం లేదు. భారత్‌లోకి వచ్చే ఆఫ్ఘన్ ప్రజల విషయంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ రావాలనుకునే ఆఫ్ఘన్ పౌరులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XN9EgY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour