Wednesday, 18 August 2021

స్వేఛ్చ ఉన్న పంజరపు చిలుక సీబీఐ : సీబీఐపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు ; కేంద్రానికి సూచనలు

కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ పై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పార్లమెంటుకు మాత్రమే నివేదించే స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉండాలని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. సీబీఐ పంజరంలో బంధించబడిన చిలక అని, కేంద్ర ఎన్నికల కమిషన్, కాగ్ తరహాలో దానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని సూచించింది. ఈ క్రమంలోనే సీబీఐకి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XBlXNs
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour