Saturday, 21 August 2021

అల్‌ఖైదా రోల్‌లో ఐసిస్: టూర్ రద్దు చేసుకుని మరీ.. జో బిడెన్ అత్యవసర భేటీ

న్యూయార్క్: ఆఫ్ఘనిస్తాన్‌లో తలెత్తిన తాజా పరిణామాలపై అమెరికా అప్రమత్తంగా ఉంటోంది. తమ దేశ సైనిక బలగాలను ఉపసంహరించుకోవడం వల్లే ఆ ఇస్లామిక్ కంట్రీలో తాలిబన్లు పేట్రేగిపోయారంటూ వేలెత్తి చూపుతోన్న వేళ.. అమెరికా తక్షణ దిద్దుబాటు చర్యలకు దిగింది. తొలి ప్రాధాన్యత కింద ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకుపోయిన తమ దేశ పౌరులను సురక్షితంగా తరలించడానికి ప్రాధాన్యత ఇస్తోంది. అదే సమయంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3y7gFFY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour