Tuesday, 3 August 2021

అలా చేస్తే చంపేస్తారట: వైసీపీ ఎంపీ మాధవ్‌పై ప్రధాని, స్పీకర్‌కు రఘురామ ఫిర్యాదు

న్యూఢిల్లీ: వైసీపీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులపై ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తున్నారు. తాజాగా, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఫిర్యాదు చేశారు. తాను టీవీల్లో కనిపిస్తే చంపేస్తామని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తనను బెదిరించారని ప్రధాని నరేంద్ర మోడీకి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రఘురామ ఫిర్యాదు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WSphDv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour