Friday, 6 August 2021

రఘురామ రాజు డామినేటింగ్ : వైసీపీ ఎంపీలకు ఛాన్స్ లేకుండా -ఢిల్లీలో నేతలు సైతం ..!!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు ఏం చేసినా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఢిల్లీ కేంద్రంగా ఆయన నిరంతరం ఏపీ ప్రభుత్వం..సీఎం జగన్ నిర్ణయాల పైన ప్రత్యక్షంగా- పరోక్షంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. వైసీపీ ఎంపీగా కొనసాగుతూనే ఆ పార్టీ లోపాలను ఎత్తి చూపుతున్నారు. ఇప్పుడు వైసీపీ వర్సెస్ రఘురామ రాజు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fEepQ3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour