రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అనారోగ్యానికి గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు హృదయ సంబంధిత సమస్య రావడంతో యాంజియో ప్లాస్టీ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. గెహ్లాట్ ఆరోగ్యం బాగుండాలని,త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు శుక్రవారం ఓ ట్వీట్ లో ప్రధాని మోడీ పేర్కొన్నారు. తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో రాజస్థాన్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gDSJUy
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment