Friday, 27 August 2021

రాజస్తాన్ సీఎంకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక, త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్ష

రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అనారోగ్యానికి గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు హృదయ సంబంధిత సమస్య రావడంతో యాంజియో ప్లాస్టీ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. గెహ్లాట్ ఆరోగ్యం బాగుండాలని,త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు శుక్రవారం ఓ ట్వీట్ లో ప్రధాని మోడీ పేర్కొన్నారు. తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో రాజస్థాన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gDSJUy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour