Sunday, 15 August 2021

బచ్చాగానివి.. వుమెనైజర్‌వి... నీ అరాచకాలన్నీ బయటపెడుతా.. : బండి సంజయ్‌పై మైనంపల్లి సంచలనం

స్వాతంత్య్ర దినోత్సవం వేళ మల్కాజ్‌గిరిలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య పెద్ద యుద్ధమే రాజుకుంది. జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో ఇరు వర్గాల మధ్య గొడవ చినికి చినికి గాలివానగా మారింది. శ్రవణ్‌పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని బీజేపీ ఆరోపిస్తుండగా... దాడి జరగలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చెబుతున్నారు. సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బండి సంజయ్... మైనంపల్లిపై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yRbsDg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour