భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఇస్లామిక్ ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవంట్(ISIL) అంతకంతకూ తన అడుగులను విస్తరిస్తోందని పేర్కొన్నారు. ఆఫ్గనిస్తాన్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రాంతీయ,అంతర్జాతీయ భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఉగ్రవాదంపై ప్రపంచం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదని అన్నారు. అన్ని రకాల ఉగ్రవాద రూపాలను ఖండించాల్సిందేనన్నారు.న్యూయార్క్లో ఐక్యరాజ్య
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3y2C3fF
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment