Monday, 2 August 2021

రాజధానిలో రెచ్చిపోతున్న కంకర దొంగలు .. దోపిడీ వెనుక వారు .. సుమోటో గా విచారణ కోరిన అమరావతి జేఏసీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రోడ్ల తవ్వకం యధేచ్చగా కొనసాగుతుంది. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు ప్రకటన చేసిన నాటి నుండి అమరావతి ఉనికి ప్రశ్నార్థకం కాగా, ఇక తాజాగా రోడ్లు సైతం తవ్వి కంకర మాయం చేస్తున్న ఉదంతాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. అమరావతిలో రాత్రికి రాత్రే రోడ్లు మాయమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3C72eov
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour