ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనా ధిక్కార స్వరం వినిపిస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజుతో సీఎం జగన్, విజయసాయిరెడ్డి సాగిస్తున్న పోరు పతాకస్దాయికి చేరుకుంది. ఇప్పటికే జగన్, సాయిరెడ్డిపై సీబీఐ కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్లతో పాటు ప్రధాని, హోంమంత్రి, రాష్ట్రపతికి రఘురామకృష్ణంరాజు ఫిర్యాదులు చేయగా.. ఆయనపై వారు కూడా ఫిర్యాదులు చేశారు. దీనిపై తాజాగా స్పందిస్తున్న
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yAGlM2
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment