Sunday, 8 August 2021

జగన్, రఘురామ పోరుతో కేంద్రం ట్విస్ట్ లు-సీబీఐ కేంద్రంగా-బీజేపీపై పోరు వెనుక ?

ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనా ధిక్కార స్వరం వినిపిస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజుతో సీఎం జగన్, విజయసాయిరెడ్డి సాగిస్తున్న పోరు పతాకస్దాయికి చేరుకుంది. ఇప్పటికే జగన్, సాయిరెడ్డిపై సీబీఐ కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్లతో పాటు ప్రధాని, హోంమంత్రి, రాష్ట్రపతికి రఘురామకృష్ణంరాజు ఫిర్యాదులు చేయగా.. ఆయనపై వారు కూడా ఫిర్యాదులు చేశారు. దీనిపై తాజాగా స్పందిస్తున్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yAGlM2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour