Monday, 23 August 2021

రాజధాని పిటిషన్ల విచారణ అడ్డుకుందెవరు ? ఆలస్యంతో ఎవరికి మేలు ? అసలేం జరిగింది ?

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. హైకోర్టు సుదీర్ఘ విరామం తర్వాత నిన్న ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభించినా వెంటనే వాయిదా వేసేసింది. దీంతో రాజధానుల పిటిషన్ల విచారణ నవంబర్ 15 తర్వాత మొదలు కానుంది. రెగ్యులర్ విచారణ ప్రారంభమైనా వెంటనే వాయిదా పడటంపై పిటిషనర్లతో పాటు ప్రతివాదుల్లోనూ అనుమానాలు మొదలయ్యాయి. దీంతో ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WhJLW2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour