Thursday, 5 August 2021

పాకిస్థాన్‌లో మరో హిందూ ఆలయంపై దాడి, ధ్వంసం: అరెస్ట్ లేదు,కేసూ లేదు, భారత్ ఆగ్రహం

ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో మైనార్టీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హిందూ దేవాలయాలు యధేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్‌లోని పలు ప్రముఖ ఆలయాలను నేలమట్టం చేసిన అక్కడి ముస్లింలు.. తాజాగా, మరో హిందూ దేవాలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. పాకిస్థాన్ పంజాబ్ రాస్ట్రంలోని రహీమ్ యూర్ ఖాన్ జిల్లాలోని భోంగ్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iqfs83
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour