Friday, 13 August 2021

ఆఫ్ఘనిస్థాన్‌లో అధ్వాన్నంగా మారిన పరిస్థితులు: ఎంబసీలను ఖాలీ చేయిస్తున్న భారత్

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాలను ఆక్రమించుకున్న తాలిబన్లు.. రాజధాని కాబూల్‌ను ఆక్రమించేందుకు అడుగులు వేస్తున్నారు. పరిస్థితి విషమించడంతో భారత రాయబార కార్యాలయం సిబ్బందిని స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రానున్న 24 గంటల్లో ఆఫ్గనిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయ సిబ్బందిని స్వదేశానికి తీసుకొస్తామని తెలిపింది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3g4D54C
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour