Wednesday, 18 August 2021

ఆఫ్గన్‌ నుంచి భారతీయుల తరలింపు... కాబూల్‌లో ల్యాండింగ్ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్న ఐఏఎఫ్ విమానం...

ఆఫ్గనిస్తాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 180 మందిని ఆఫ్గన్ నుంచి భారత్ చేర్చగా... మిగతావారిని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం తాజాగా భారత్ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం కాబూల్ చేరుకుంది. అయితే విమానం ల్యాండ్ అవడానికి ఇంకా క్లియరెన్స్ రాలేదని తెలుస్తోంది. విమానం ల్యాండ్ అవగానే కాబూల్ విమానాశ్రయంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3z0luCg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour