Thursday, 12 August 2021

జగన్ కు ఆ మద్దతు ఎలా సాధ్యం-రాహుల్ గాంధీ విస్మయం : అడ్డుకోవాలంటే-కేవీపీ..కిరణ్ కు బాధ్యతలు

కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ ఏపీ పైన దృష్టి సారించారు. తెలంగాణ తరహాలో ఏపీకి ఒక పీసీసీ చీఫ్ నియామకం జరగాలని కోరుకుంటున్నారు. ఏపీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలతో సమావేశమైన రాహుల్ పలు కీలక అంశాల పైన ఆరా తీసారు. రాహుల్ పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్రమాజీ మంత్రి పల్లంరాజు,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CGBJ9P
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour