Sunday, 22 August 2021

సచివాలయాల ఉద్యోగులకు జగన్ బంపర్ ఆఫర్-సెప్టెంబర్లో సప్లిమెంటరీ-అక్టోబర్ లో అపాయింట్మెంట్

ఏపీలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా నియమించిన సచివాలయాల ఉద్యోగులకు శాశ్వత నియామకాలు చేపట్టే సమయం వచ్చేసింది. ఈ అక్టోబర్ లో రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న వీరికి శాశ్వత నియామకాల కోసం ప్రభుత్వం శాఖాపరమైన పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో ఇప్పటివరకూ సగం మంది అర్హత సాధించారు. మిగిలిన వారికి కూడా వచ్చే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zbD8TJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour