Friday, 6 August 2021

నేను బిడ్డను కనాలి: రేపిస్ట్ భర్తకు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టు మెట్లెక్కిన మహిళ, ఏం జరిగింది?

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ హైకోర్టు ముందుకు ఓ మహిళ నుంచి వింత అభ్యర్థన వచ్చింది. బిడ్డను కనాలనుకుంటున్నాను.. నా భర్తకు బెయిల్ ఇవ్వండి అంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. అయితే, ఆమె భర్త ఓ అత్యచారం కేసులో శిక్ష అనుభవిస్తుండటం గమనార్హం. రేపిస్టు భర్తతో బిడ్డను కనాలని ఉందంటూ చేసిన అభ్యర్థన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమె అభ్యర్థన సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరుగుతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lENGH8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour