Sunday, 29 August 2021

ఆప్ఘనిస్తాన్ హార్రర్‌పై స్పందించిన రక్షణమంత్రి రాజ్‌నాథ్: సైన్యంలో కొత్త విభాగం

న్యూఢిల్లీ: ఇస్లామిక్ దేశం ఆప్ఘనిస్తాన్‌లో నెలకొన్న తాజా పరిణామాలు ప్రపంచ దేశాలను మరోసారి భయాందోళనలకు గురి చేస్తోన్నాయి. తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకోవడం ఒక ఎత్తయితే.. ఆ తరువాత సంభవించిన జంట పేలుళ్లు మరో ఎత్తుగా మారాయి. తాలిబన్ల పరిపాలనలో ఆప్ఘనిస్తాన్.. భయానక ఉగ్రవాద సంస్థలు, టెర్రరిస్టులకు షెల్టర్ జోన్‌గా మారుతుందనే అనుమానాలు వాస్తవ రూపాన్ని దాల్చాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mJoTC6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour